ప్రకాశం: బల్లికురవ మండల పరిషత్ కార్యాలయంలో ఐటీసీ బంగారు భవిష్యత్తు సెర్చ్ వారి ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.గ్రామ పంచాయతీల నందు పారిశుద్ధ్య పనులు నిర్వహించే క్లాప్ మిత్రలకు, పంచాయతీ కార్యదర్శులకు వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు.