NDL: సంజామల ఎంపీడీవో కార్యాలయంలో బ్యాంకర్లతో బుధవారం ఎంపీడీవో సాల్మన్ సమావేశమయ్యారు. వివిధ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకున్న వాటిని ఇవాళ మొదటి విడత స్క్రూటినీ చేసినట్లు పేర్కొన్నారు. అర్హులను ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలకు పిలుస్తామని, ఆ తేదీని త్వరలో ప్రకటిస్తామని ఎంపీడీవో సాల్మన్ వెల్లడించారు.