ATP: నార్పల మేజర్ పంచాయతీ ప్రజలు ఇంటి, కొళాయి పన్నులు చెల్లించాలని నార్పల పంచాయతీ సెక్రటరీ శ్యామల తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. మేజర్ పంచాయతీలోని పలు దుకాణాల వ్యాపారులు తప్పనిసరిగా తమ తమ దుకాణాలకు లైసెన్సులు రెన్యువల్ చేసుకొని పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని కోరారు.