NLR: బుచ్చి పట్టణంలోని 11వ వార్డు రాఘవరెడ్డి కాలనీలో ‘ప్రశాంతమ్మ ప్రజా పాలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, పట్టణ అధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు, వైస్ ఛైర్మన్ నస్రీన్ స్థానిక కూటమి నేతలు పాల్గొని ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు.