VZM: 15 సంవత్సరాల పైబడిన కార్మికులను క్రమబద్ధీకరించాలని కార్మిక సంఘాల నాయకులు సిహెచ్ రామ్మూర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం రాజాం మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ.. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, స్కీమ్ వర్కర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు.