AKP: భగత్ సింగ్ స్ఫూర్తితో డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి పిలుపునిచ్చారు. సోమవారం పరవాడ ఫార్మసిటీ ప్రాంతంలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. అనంతరం భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మత్తు పదార్థాలకు బానిసైతే జీవితం అంధకారం అవుతుందన్నారు.