TPT: ఈ నెల 29న ‘సే నో టు డ్రగ్స్’ నినాదంతో 3కే రన్ నిర్వహిస్తున్నారు. ప్రపంచ డ్రగ్స్ డే అవగాహన కార్యక్రమంలో భాగంగా బిగ్ ఎఫ్ఎం, పోలీసు శాఖ సంయుక్తంగా త్రీకే రన్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి రూ.10, రూ.7, రూ. 5 వేలు నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.