TPT: ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో తిరుమలలో పోలీసు, విజిలెన్స్, హెల్త్, ఫైర్, విద్యుత్ శాఖలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి. రాం భగీచ గెస్ట్ హౌస్, కార్ పార్కింగ్ తదితర ప్రాంతాలలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. టీటీడీ ఉద్యోగుల క్వార్టర్స్, హెచ్డ్ కాంప్లెక్స్, హోటళ్లలో సమాచారం సేకరించారు. వాహనదారుల సీ బుక్, లైసెన్స్ పరిశీలించారు.
Tags :