మన్యం: ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఏర్పాటైన యోగాంధ్ర కార్యక్రమాల్లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో శనివారం పార్వతీపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కొప్పలవెలమ డైరెక్టర్ గొట్టాపు వెంకటనాయుడు విశాఖపట్నంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు.