JGL: మెట్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెట్పల్లికి చెందిన గంధం సంజనకి మంజూరైన 1, 00, 000 రూపాయల విలువగల ఎల్ఓసీని ఎమ్మెల్యే డా. సంజయ్ శనివారం అందజేశారు. మెట్పల్లికి చెందిన కూన నర్సమ్మకి మంజూరైన 1,10, 000 రూపాయల విలువగల ఎల్ఓసీని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. లబ్దిదారులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేశారు.
Tags :