CTR: రొంపిచర్ల మండలానికి వచ్చిన పుంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రజలు తమ సమస్యలు తెలియజేశారు. నడింపల్లిలో ఉచిత మినరల్ వాటర్ సరఫరా పథకానికి కాయిన్ బాక్స్ అమర్చారని గ్రామస్థులు కోరారు. పోలీసులు తప్పుడు సారా కేసు పెట్టారని తెలిపారు. బండ వేలం పెట్టాలని అధికారులు ఆదేశించారని వడ్డెరలు ఆవేదన వ్యక్తం చేశారు.