సంగారెడ్డి: గుమ్మడిదల పోలీసులు గతవారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో నలుగురిని అరెస్ట్ చేశారు. వారిని సంగారెడ్డి కోర్టులో గురువారం హాజరు పర్చగా న్యాయమూర్తి ముగ్గురికి రూ.1,500 చొప్పున మొత్తం రూ. 4500 జరిమానా విధించారు. ఇందులో ఒకరికి 2 రోజుల జైలు శిక్ష విధించారని గుమ్మడిదల ఎస్సై మహేశ్వర్ రెడ్డి గురువారం తెలిపారు.