PDPL: రామగిరి మండలం చందనాపూర్ గ్రామంలో జాతీయ రోడ్డు భద్రత కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరిఖని టూ టౌన్ సీఐ ప్రసాద్ రావు పాల్గొని రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ప్రతిఒక్క ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడరాదని పేర్కొన్నారు.