MNCL: బెల్లంపల్లి పట్టణం రడగంబాల బస్తీకి చెందిన న్యాయవాది షేక్ అఫ్జల్ (34) బ్రెయిన్ ట్యూమర్, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతు గురువారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. షేక్ అఫ్జల్ ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడన్నారు.