MDK: పాపన్నపేట మండలం నాగ్ సాన్పల్లి శివారులో వెలిసిన శ్రీ ఏడుపాయల అమ్మవారికి ఆదివారం రాజగోపురం వద్ద ప్రధాన అర్చకులు శంకర్ శర్మ వన దుర్గమ్మకు అమావాస్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం పట్టు వస్తాలు, సుగంధ పరిమళాల పుష్పాలతో అలంకరించి మహా మంగళహారతి నిరాజనం చేశారు.