బిగ్బాస్ నుంచి రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అలాగే, ఈ వారం ఓటింగ్లో తక్కువ ఓట్లు వచ్చిన సాయి శ్రీనివాస్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. నామినేషన్స్లో అతడితో పాటు సంజన, సుమన్ శెట్టి, రాము, కళ్యాణ్, భరణి, తనూజ ఉన్నారు. వారిలో సాయి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో హౌస్లో ఇంకా 10 మంది కంటెస్టెంట్లు కొనసాగుతున్నారు.