సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే దివి వాద్యా ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. మోడలింగ్ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీలోకి దివి అడుగుపెట్టింది. టాలీవుడ్ మొదట లెట్స్ గో, సీన్ నెంబర్ 72 సహా పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించి మెప్పించింది. బిగ్ బాస్ 4 నుంచి బయటకు వచ్చాక వరుస ఆఫర్స్ తలుపుతట్టాయి. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ బిజీగా ఉంది.
'యానిమల్' మూవీలో రణ్బీర్ కపూర్తో కొన్ని హాట్ సీన్లలో తృప్తి డిమ్రి నటించింది. ఆ మూవీలో నటించాక రాత్రికి రాత్రే ఆమె పెద్ద స్టార్ గా మారిపోయింది. జోయా పాత్ర కోసం తృప్తి డిమ్రి రూ.40 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. తాజాగా ఐఎండీబీ రిలీజ్ చేసిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ ఫీచర్లో తృప్తి టాప్లో ఉంది. తృప్తి డిమ్రీ లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కన్నడ సోయగం అషికా రంగనాథ్. అమిగోస్తో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం కింగ్ నాగార్జునతో నా సామిరంగ సినిమాలో నటిస్తోంది. సినిమాల్లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో సైతం యాక్టీవ్గా ఉంటుంది.
అమైరా దస్తూర్ బాలీవుడ్కు చెందిన మోడల్, నటి. 2013లో హిందీ సినిమా ఇసాక్ ద్వారా సినీరంగంలోకి అమైరా దస్తూర్ అడుగుపెట్టింది. హిందీతో పాటు తమిళ్, తెలుగు భాషా సినిమాల్లో నటించింది. 2018లో విడుదలైన 'మనసుకు నచ్చింది' సినిమాతో తెలుగు సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమె హీరో రాజ్ తరుణ్తో 'రాజుగాడు' సినిమాలో నటించింది.
హీరో శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన మూవీ 'పిండం'. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 'పిండం' సినిమా విడుదల కానుంది.
బ్యాచిలర్ సినిమాతో పరిచయం అయిన అందాల హీరోయిన దివ్యభారతి సోషల్ మీడియాలో తన హాట్ పిక్స్తో హల్ చల్ చేస్తుంది. తాజాగా సుడిగాలి సుధీర్ సరసన హీరోయిన్గా చేస్తూ టాలీవుడ్కు పరిచయం కాబోతుంది. బీచ్లో తడి అందాలతో తీసుకున్న పిక్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
టీవీ సీరియల్స్లో మంచి పేరు తెచ్చుకొని ఆ తరువాత బాలీవుడ్లోకి అడుగుపెట్టి వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్లలో బిజీ అయింది మౌని రాయ్. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటూ హాట్ ఫోటోలతో తన ఫ్యాన్స్ను అలరిస్తుంది.
ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చీ, హిట్ 2 తో మీనాక్షి చౌదరి సాలిడ్ హిట్ అందుకుంది. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ సరసన గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను అలరించనుంది. నిత్యం సోషల్ మీడియాలో తన హాట్ అందాలతో కుర్రకారును పలకరిస్తుంది.
స్టార్ హీరోయిన్ సమంత ఇటివల ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ క్రమంలో సామ్ ధరించిన బ్లూ కలర్ డ్రెస్సు పట్ల నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ చిత్రాలు ఎలా ఉన్నాయో మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరి.
అక్కినేని నాగ చైతన్య ఇటివల యాక్ట్ చేసిన తొలి వెబ్ సిరీస్ “ధూత” డిసెంబర్ 1న విడుదలై పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే చైతన్య మరొ కొత్త చిత్రం తండేల్ పూజా కార్యక్రమం ఈరోజు హైదరాబాద్లో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి స్టార్ హీరోలు ముఖ్య అతిథులుగా వచ్చారు.
అక్కినేని నాగచైతన్యతో 'దూత' వెబ్ సిరీస్లో పార్వతి తిరువోతు కనిపించారు. ఈ మూవీలో మలయాళి హీరోయిన్ పార్వతి తిరువోతు తన నటనతోనే కాకుండా అందంతోనూ కుర్రాళ్ల మనసులను దోచుకున్నారు. గతంలో ఈమె చార్లి, బెంగళూరు డేస్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. 1998 ఏప్రిల్ 7న జన్మించిన పార్వతి భరత నాట్యంలో కూడా రాణించారు. 2006లో 'ఔట్ ఆఫ్ సిలబస్' మూవీతో ఆమె మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ప్రస్త...
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. కియారా మహేశ్ బాబుతో మహర్షి సినిమా చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్చరణ్తో 'వినయ విధేయ రామ' మూవీలో కూడా నటించింది. తాజాగా కియారా ప్రముఖ టాక్ షో అయిన 'కాఫీ విత్ కరణ్' షోకు వెళ్లింది. ఆ షోలో బ్లాక్ అవుట్ ఫిట్తో ఉన్న ఆమె హాట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే సోషల్ మీడియాతో తన హాట్ ఫోటోలతో చాలా మందిని తన బుట్టలో పడేసింది. తాజాగా మరిన్ని హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.