TG: రాష్ట్రంలో పాఠశాలలకు ప్రభుత్వం క్రిస్మస్ సెలవులను ప్రకటించింది. మిషనరీ పాఠశాలలకు ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు.. ఇతర పాఠశాలలకు ఈనెల 24 నుంచి 26 వరకు క్రిస్మస్ సెలవులు ఇవ్వనున్నారు. పాఠశాల విద్యాశాఖ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
Tags :