పెనుగొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర నారాయణకు పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. ఓ వ్యక్తి ఎమ్మెల్యే కాన్వాయ్ పై డిటోనేటర్ తో దాడి చేశాడు. గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయతీ పరిధిలో ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది.
ఏపీలో జరుగుతోన్న మద్యం కుంభకోణం సీబీఐ, ఈడీకి కనిపించడం లేదా అని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైసీపీ సభ ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడు వంగవీటి రాధాకృష్ణ వివాహం తేదీ ఖారారైంది. అక్టోబర్ 22న వంగవీటి రాధా కృష్ణ పుష్పవల్లిలో పెళ్లి జరగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రింట్ చేసిన వీరి వెడ్డింగ్ కార్డు నెట్టింట్ వైరల్ గా మారింది.
అక్టోబరు 8న విజయవాడలో శంఖనాధ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కేంద్ర సహాయ మంత్రి(Meenakshi Lekhi) హాజరు కాగా..ఏపీలో ఉన్న పలువురు కీలక నేతలతోపాటు బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విషయంలో బొండా ఉమ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు.
ఏపీ మంత్రి రోజాపై కామెంట్స్ చేసిన బండారు సత్య నారాయణపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బండారు వెంటనే రోజాకు సారీ చెప్పాలని ఎంపీ నవనీత్ కౌర్, నటి రాధిక శరత్ కుమార్ డిమాండ్ చేశారు.
తన వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి వైసీపీ నేతలు పిచ్చి ఆనందం పొందుతున్నారని..అసలు విషయాలను ప్రజల ముందుకు తీసుకురావడానికే ఈ మూడు బుక్లను ముద్రించినట్లు టీడీపీ సీనియర్ నేత అచ్చెం నాయుడు పేర్కొన్నారు.
సైబర్ నేరగాళ్లు కొత్త టెక్నిక్ ఉపయోగిస్తున్నారు. అమ్మ ఒడి పథకానికి అర్హత సాధించారని మాట కలుపుతున్నారు. అలా నమ్మి ఇద్దరు ముగ్గురు ఓటీపీ, లింక్ క్లిక్ చేసి ఉన్న డబ్బులను పోగొట్టుకున్నారు.
ఏపీలో ఐఏఎస్ అధికారులకు సెప్టెంబర్ నెల జీతాలు ఇంకా అందలేదు. దీనిపై పలువురు అధికారులు పెదవి విరుస్తున్నారు. తమ జీతాలు చెల్లించని పక్షంలో కేంద్రానికి నివేదించనున్నట్లు సమాచారం.
పవన్కు ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డ్ కూడా లేదని, చంద్రబాబు అరెస్ట్ అయి జైళ్లో ఉంటే లోకేష్ ఢిల్లీ ఎందుకు వెళ్లాడని పేర్ని నాని ప్రశ్నించాడు.
రాష్ట్రాన్ని నడిపించే ఐఏఎస్ అధికారులకు 20వ తేదీ వరకు వేతనలు చెల్లించకపోవడం దారుణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్పై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్కిల్ స్కామ్లో చంద్రబాబు నాయుడు దొరికిన దొంగ అన్నారు.
మంత్రి రోజాపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన కామెంట్లను జాతీయ మహిళ కమిషన్ సభ్యురాలు ఖుష్బూ ఖండించారు. వెంటనే బండారు సత్యనారాయణ రోజాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.