• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan: టీడీపీ శ్రేణుల సంబరాలు.. బాబు రాకపై స్పందించిన పవన్ కల్యాణ్

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు అయిన సందర్భంగా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన కోసం కోట్ల మంది ఎదురుచూస్తున్నారు అని జనసేనాని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

October 31, 2023 / 02:30 PM IST

Chandrababu: సాయంత్రం బాబు విడుదల.. హైకోర్టు షరతులు ఇవే

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇది షరతులతో కూడిన బెయిల్.

October 31, 2023 / 03:16 PM IST

Breaking News : చంద్రబాబుకు మధ్యంతర బెయిల్

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలను చూపుతూ ఆయన దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్ కు కోర్టు ఆమోదం తెలిపింది.

October 31, 2023 / 11:15 AM IST

Rain Alert : వాతావరణశాఖ రెయిన్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన చెప్పింది  వాతావరణశాఖ (Weather Dept) . ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. మరో పక్క నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

October 31, 2023 / 09:06 AM IST

MP Raghu Rama Krishna Raju: మహిళల తాళిబొట్లు తెంచి వైసీపీ డబ్బు సంపాదించింది!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం మహిళలను దోచుకుంటోందని, వాళ్ల తాళిబొట్లను తెంచి డబ్బు సంపాదించిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

October 30, 2023 / 06:49 PM IST

Chandrababu: చంద్రబాబుపై మరో కేసు నమోదు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో షాక్ తగిలింది. ఆయనపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది. చంద్రబాబు ఇప్పటికే వరుస కేసులు ఎదుర్కొంటున్నారు.

October 30, 2023 / 07:09 PM IST

Nara Lokesh: రైతులను ఆదుకోవాలంటూ.. సీఎం జగన్‌కు లోకేశ్ బహిరంగ లేఖ

వర్షాలు లేకపోవడంతో రాష్ట్రంలోని రైతులు అల్లాడిపోతున్నారని నారా లోకేశ్.. ఏపీ సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. వరి వేసిన పొలాల్లోనే రైతులు ఉరి వేసుకుంటున్నారని, వాళ్లని రక్షించాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.

October 30, 2023 / 05:40 PM IST

Chandrababu బెయిల్ పిటిషన్‌పై విచారణ పూర్తి.. రేపటికి తీర్పు రిజర్వ్

స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు బెయిల్‌పై వాదనలు పూర్తయ్యాయి. ఈ తరుణంలో తీర్పును రేపు చెప్పనున్నట్లు హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది.

October 30, 2023 / 05:19 PM IST

Train Accident: మృతులకు సీఎం జగన్ నివాళులు..బాధితులకు పరామర్శ

విజయనగరం రైలు ప్రమాదంలో మరణించిన వారి చిత్రపటాలకు సీఎం జగన్ నివాళులు అర్పించారు. బాధితులను పరామర్శించారు. వారి కుటుంబాలకు ధైర్యం చెప్పారు. సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడారు.

October 30, 2023 / 03:28 PM IST

Elephant : పార్వతీపురం రైల్వేస్టేషన్‌లో ఏనుగు హల్‌చల్..బెంబేలెత్తిన ప్రజలు

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఓ ఒంటరి ఏనుగు వీధుల్లో తిరుగుతూ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అప్పటికే ఏనుగు పలు గ్రామాల్లో ఆస్తి నష్టం కలిగించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు

October 30, 2023 / 11:27 AM IST

Vizianagaram రైలు ప్రమాదానికి కారణం అదే.. నేడు పలు రైళ్ల రద్దు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం రాత్రి కంటకాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 14కు పెరిగింది.100 మందికిపైగా గాయపడ్డారు.

October 30, 2023 / 08:34 AM IST

Bandla Ganesh : చంద్రబాబు కోసం చచ్చిపోతా.. బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ చంద్రబాబును తలుచుకుని తీవ్ర భావోద్వేగాలకు లోనైన కంటతడి పెట్టారు.బాబు జైలు ఉంటే కడుపు తరుముకుపోతుందన్నారు. భగవంతుడు నాకు ఆయుష్షు ఇస్తే.. నేను బాబుకోసం చచ్చిపోతా అని చెబుతా అన్నారు.

October 30, 2023 / 07:53 AM IST

Trains Accident: పెరుగుతున్న రైలు ప్రమాద మృతుల సంఖ్య..హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు

విజయనగరంలో రెండు రైళ్లు ఢీకొనడంతో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో ప్రమాద స్థలంలో కరెంట్ లేక అంధకారం నెలకొంది. సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినప్పటికీ రైల్వే సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాద నేపథ్యంలో ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది.

October 29, 2023 / 10:35 PM IST

Breaking news: ఏపీలో ఘోర రైలు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. విశాఖ-రాయగడ ఎక్స్‌ప్రెస్ రైలు విజయనగరం జిల్లా కొత్త వలస మండలం కంటకపల్లి సమీపంలో ఘోర ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది.

October 29, 2023 / 09:11 PM IST

Renu Desai : పవన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన రేణు దేశాయ్

పవన్‌ను సపోర్ట్ చేస్తూ మాట్లాడినందుకు రేణూ దేశాయ్‌పై కొందరు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ ట్రోల్స్‌పై రేణూ స్పందించారు. ట్రోల్స్ చేస్తున్నవారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

October 29, 2023 / 05:29 PM IST