ఏపీలో మధ్యాహ్న భోజనం తిని 51 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసి, విదేశాలకు పంపిస్తోన్న ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఓనర్ హరిబాబును నరసరావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు.
వైసీపీ మంత్రి రోజా టీడీపీ నేత బండారు సత్యనారాయణపై పరువు నష్టం దావా వేసింది. అలాగే నగరి టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ పేరును కూడా పరువు నష్టం దావా పిటిషన్లో నమోదు చేసింది.
ఈరోజు ఉదయం విశాఖ నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి ముందు ఉన్న స్కూల్ పిల్లల ఆటోను ఢీ కొట్టింది. దీంతో అందులోని ఏడుగురు చిన్నారులకు గాయాలయ్యాయి.
ఏపీ ఫైబర్నెట్ కుంభకోణంలో నష్టపోయిన నిందితుల స్థిరాస్తుల అటాచ్మెంట్పై ముందుకు వెళ్లాలని విజయవాడ అవినీతి నిరోధక కోర్టు (ACB Court ) మంగళవారం ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (ap cid)ని ఆదేశించింది.
మాజీ సీఎం చంద్రబాబుకు ఏపీ హైకోర్టు నిన్న రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో బోట్లు దగ్ధమైన సంఘటన తెలిసిందే. ఈ ప్రమాదంలో దగ్దమైన బోట్ల బాధితులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. మరో రెండు మూడు రోజుల్లో తానే స్వయంగా బాధితుల వద్దకు వెళ్లి ఒక్కొక్కరికి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు వెల్లడించారు.
ఏపీ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఏపీ హైకోర్టు నిన్న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ అంశంపై ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో బోట్లు దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీఎం జగన్ స్పందించారు. బాధితులకు ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. దగ్ధమైన బోట్ల విలువలో 80 శాతం మేర ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించారు.
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ప్రభుత్వ విప్ సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బాబు డైరెక్షన్ లోనే స్కామ్ జరిగినట్లు తెలిపారు. దానికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు.
నవంబర్ 19 ఆదివారం భారతీయులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు కూడా చిరస్మరణీయమైన రోజుగా మిగిలిపోయింది. ఈ రోజు కోసం ప్రతి క్రికెట్ ప్రేమికుడు గత నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నాడు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఊరట లభించింది. ఎట్టకేలకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.
విశాఖపట్నంలోని హార్బర్లో నిన్న అర్థరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో సుమారు 40కిపైగా ఫిషింగ్ బోట్లు కాలిబూడిదయ్యాయి. అయితే ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఓ యూట్యూబర్ అని తెలుస్తోంది. ఇది తెలుసుకున్న అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు.
విశాఖలోని ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్క పడవకు మంటలు చెలరేగి చివరికీ మంటలు పెద్ద ఎత్తున వ్యాపించి 40 బోట్లు కాలి బూడిదయ్యాయి.
హైదరాబాద్ మింట్లో తయారైన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్మార నాణేలకు విశేష స్పందన లభిస్తుంది. రెండున్నర నెలల్లో 25వేల నాణేలు అమ్ముడుపోవడం దేశంలోనే సరికొత్త రికార్డని మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు తెలిపారు