ATP: గుడిపల్లి రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. పది రోజుల్లోగా పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే భారీ ధర్నాకు దిగుతామని స్పష్టం చేశారు. అలాగే, RDT స్వచ్ఛంద సంస్థకు నెల రోజుల్లో FCRA రెన్యూవల్ చేయకపోతే, 35 కిలోమీటర్ల మేర మానవహారం చేపడతామని ప్రకటించారు.