W.G: మొగల్తూరు మండలంలోని కుక్కలవారితోట గ్రామంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపు కొరకు ఎన్నికల ప్రచారం ప్రభుత్వ విప్ నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. అలాగే కూటమి అభ్యర్దిని గెలిపించాలని కోరారు.