KKD: ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న వీర రాఘవులు ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 40 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం కృషి చేశానన్నారు. ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే నిత్యం ప్రజలు, గ్రాడ్యుయేట్లు, బాధితుల పక్షాన అండగా నిలబడి పోరాటం చేస్తానని పేర్కొన్నారు.