ATP: ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ‘వికసిత భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ ఆజీవిక మిషన్ గ్రామీణ పథకం’ విప్లవాత్మకమైనదని జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజేష్ పేర్కొన్నారు. అనంతపురంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ స్థానంలో వచ్చిన ఈ చట్టం ద్వారా పని దినాలను 125కు పెంచుతారని వివరించారు. ఈ పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.