ప్రకాశం: కొండపి మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో భూమి కలిగి ఉన్న ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీలో వారి వివరాలు నమోదు చేసుకోవాలని ఏవో డి.విజయకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆధార్ కార్డు, పాస్ బుక్ తీసుకెళ్లి 14 అంకెల ప్రత్యేక విశిష్ఠ గుర్తింపు సంఖ్య కార్డు పొందాలన్నారు.