ATP: జిల్లాలో చికెన్ ధర కిలో రూ.210 పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.190-200కి అమ్ముతున్నారు. మటన్ కిలో రూ.800-850 వరకు అమ్ముతున్నారు. చేపలు కిలో రూ.150కి పైగా పలుకుతున్నాయి. ఆదివారం కావడంతో మాసం దుకాణాల వద్ద ప్రజల రద్దీ నెలకొంది. పెద్ద సంఖ్యలో వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు.