SRD: కంగ్టి మండలం భీమ్రాలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ ప్రత్యేక కార్యక్రమంపై రైతులకు శనివారం అవగాహన నిర్వహించారు. జహీరాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్టులు శైలజ, స్వామి తదితరులు నూతన సాంకేతిక, ప్రభుత్వ పథకాలు, సుస్థిర వ్యవసాయ సాగు, తదితర పలు అంశాలపై సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో AO హరి సింగ్, రవి ప్రసాద్, AEO సంతోష్, లక్ష్మణ్, రైతులు ఉన్నారు.