NZB: కమ్మర్పల్లి మండలం చౌటుపల్లిలో కోటి లింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాస బ్రహ్మోత్సవాలు నిర్వహించానున్నారు. ఈ సందర్భంగా శివ సుబ్రహ్మణ్య దీక్ష స్వాముల సన్నిధానం షెడ్డు నిర్మాణం కోసం గురుమంచి చంద్రశేఖర్ శర్మ దంపతులు రూ. 40,116 విరాళం ఇచ్చినట్లు ఆలయ ధర్మకర్త అర్చకులు భువన గంగాప్రసాద్ దీక్షితులు మంగళవారం తెలిపారు.