VKB: DCC నియమకాల కోసం CM రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. జిల్లా DCC కోసం ఆశావహుల ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఎవరి ప్రయత్నం సక్సెస్ అవుతుందోనని ఆయా వర్గాల నాయకులు ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ DCC పదవి ఖరారు తర్వాత కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరాటాలు ప్రారంభమవుతాయని కార్యకర్తలు అంటున్నారు. రఘువీరారెడ్డి, సుధాకర్ రెడ్డి, కిషన్ నాయక్ రేసులో ఉన్నారు.