KNR: కరీంనగర్ పట్టణంలోని మహాశక్తి దేవాలయంలో అమ్మవారు శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు శుక్రవారం శ్రీ మహాలక్ష్మీ దేవి (స్కందమాత) అవతారంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని డబ్బుల నోట్లతో అలంకరించారు. అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకున్నారు.