SKLM: గరుడ ఖండి గ్రామానికి చెందిన నిఖిలేష్, గజపతి జిల్లా కాశీ నగరం వాసి టి.కార్తికేయ అనే ఇద్దరు బైక్ దొంగలను కాశీబుగ్గ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వీరు వ్యసనాలకు బానిసై బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారని కాశి బుగ్ డీఎస్పీ వి. వెంకట అప్పారావు శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నమన్నారు.