JN: ప్రస్తుతం మంచికన్నా చెడు తొందరగా వ్యాపిస్తుందని, నిజాలు వాకిలి దాటేలోపే అబద్ధాలు ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. అసెంబ్లీలో నేడు పాలకుర్తి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రస్తుతం అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని మహిళలు బయటకు వచ్చి రాణిస్తున్నారని స్పష్టం చేశారు.