సత్యసాయి: రొద్దం మండలం నారనాగేపల్లిలో వైసీపీ కార్యకర్త ఈడిగ వెంకటేష్ ఆకస్మికంగా మరణించారు. విషయం తెలుసుకున్న జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉసశ్రీ చరణ్ గ్రామానికి వెళ్లి కార్యకర్తకు నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.