BNR: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే సేవా పక్షోత్సవంలో భాగంగా చిట్యాల బీజేపీ నేతలు రామన్నపేట మండలం వెల్లంకి చెందిన పద్మశ్రీ గ్రహీత కూరెళ్ల విఠలాచార్యను సోమవారం కలిసి సత్కరించారు. అనేక గ్రంథాలు రచించడంతో పాటు తన ఇంటినే గ్రంథాలయంగా మార్చి ఎంతోమంది విద్యార్థులకు విద్యా అవకాశాన్ని కల్పించారన్నారు.