NZB: ఇటీవల హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద పుష్ప చిత్రం ప్రీమియర్ షోకు హీరో అల్లు అర్జున్ రావడంతో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీ తేజ్ను వారి కుటుంబ సభ్యులను ఆర్మూర్ MLA పైడి రాకేష్ రెడ్డి మల్కాజ్ గిరి MP ఈటెల రాజేందర్తో కలిసి పరామర్శించడం జరిగింది. MLA పైడి రాకేష్ మాట్లాడుతూ.. శ్రీతేజ్ కుటుంబానికి అన్ని విధాలుగా అల్లు అర్జున్ ఉండాలని MLA సూచించారు.