SRPT: మోతె మండలం రావిపహాడ్ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని సీబీఎస్ఈ రాష్ట్ర సహాయ కార్యదర్శి అఖిల్ కుమార్ అన్నారు. ఈనెల 30వ తేదీన కలెక్టరేట్ ముందు సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని అన్నారు. ఫ్యాక్టరీ పూర్తయితే నీరు, గాలి, భూమి కాలుష్యమై పంటలు పండకుండా ఎడారిగా మారుతుందన్నారు. పలువురు పాల్గొన్నారు.