JN: చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. జేఏసీ నేతలు సిద్దిపేట జిల్లా కలెక్టర్కు మనూ చౌదరి మంగళవారం వినతి పత్రం అందించారు. అన్ని అర్హతలు ఉన్న చేర్యాలను రెవెన్యూ డివిజన్గా వెంటనే ప్రకటించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ను కోరారు. జేఏసీ ఛైర్మన్ డాక్టర్ రామగళ్ళ పరమేశ్వర్, మాజీ జడ్పీటీసీ గిరి కొండల్ రెడ్డి తదితరులున్నారు.