KMM: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మహాలక్ష్మి పథకం కింద అందిస్తున్న 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించిన అర్హులైన లబ్ధిదారులకు గ్యాస్ బండ్లను అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.