ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఏర్పడింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు.
మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రపదేశ్ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న కూటమి మేనిఫెస్టో విడుదల అయ్యింది. ఈ రోజు ఉదయం 11 గంటలకే విడుదల కావాల్సిన మేనిఫెస్టో కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ ముఖ్యనేతలతో కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు.
లోక్సభ ఎన్నికల సమయంలో హసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్నపై లైంగిక వేధింపుల ఆరోపణలు దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. దీంతో జనతా దళ్ సెక్యులర్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు ప్రజ్వల్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
ఎన్నికల సమయంలో కూటమి అభ్యర్థుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఎన్నికల కమిషన్ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. దీంతో జనసేన హైకోర్టులో పిటిషన్ వేసింది.
టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణ మురళి కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉన్నారు. అయితే రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలపై పోసాని మీడియాతో మాట్లాడారు. పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిబద్ధతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అధికార పార్టీ వైసీపీపై మండిపడ్డారు. పింఛన్ల నగదు బ్యాంకు ఖాతాల్లో జమ చేయకుండా ఇంటింటికి వెళ్లి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతుల రుణమాఫీ ఆగస్టు 15లోపు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రూ.2లక్షల రైతు రుణమాఫీపై తమకి ఒక ప్రణాళిక ఉందన్నారు.
సీఎం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజలకు ఉపయోగపరంగా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ మేనిఫెస్టోలో రైతుల సంక్షేమం గురించి, సీపీఎస్ రద్దు లేదని ఆరోపించారు.
ఆంధ్రపదేశ్లో వైసీపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ముఖ్యమంత్రి జగన్ తొమ్మిది ముఖ్యమైన హామీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. మరి ఆ హామీలేంటో తెలుసుకుందాం.
బీఆర్ఎస్ పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం అని 24వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
మాజీ మంత్రి కేసీఆర్ మోసగించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఉపాధిహామీ కూలీలకు కనీసం వంద రోజుల ఉపాధి కూడా కల్పించలేదన్నారు.
సీఎం జగన్ తన సొంత చెల్లి ధరించే దుస్తుల గురించి వేలమంది ఉండే సభలో మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై వైఎస్ షర్మిల స్పందిస్తూ ఆయనపై మండిపడ్డారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్య సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్యకు కారణమైన వాళ్లనే మళ్లీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారన్నారని లేఖలో పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడలోని కూటమి లోక్సభ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల తీర్పు ఐదేళ్ల కోసం కాదని.. ఓ తరం కోసమన్నారు.