NDL: ఈనెల 18న ఎన్టీఆర్ 31వ వర్ధంతి పురస్కరించుకుని డోన్లో తారక రామ్ నగర్లో ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారని టీడీపీ మండల నాయకులు తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఉదయం 9 లెజెండర్ బ్లడ్ డొనేషన్ రక్తదాన శిబిరం ప్రారంభిస్తారన్నారు. నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు హాజరుకావాలని కోరారు.