KMM: రానున్న పురపాలక ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంలోని అన్ని మున్సిపాలిటీల్లో BRS జెండా ఎగరాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం HYDలో నిర్వహించిన ఖమ్మం జిల్లా సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో పట్టణాలు అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచాయని ధ్వజమెత్తారు.