TG: మాజీమంత్రి హరీశ్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్.. BRK భవన్లో హరీశ్ రావును ప్రశ్నిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై విచారిస్తోంది. కాగా, కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే మాజీమంత్రి ఈటలను విచారించి, వివరాలు సేకరించిన విషయం తెలిసిందే.