ADB: 15 సంవత్సరాలు పైబడిన వయోజనులకు నాణ్యమైన విద్యను అందించాలని MEO శ్రీకాంత్ అన్నారు. నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయా పాఠశాలల HM లు,VO లకు శిక్షణ అందజేశారు. మండలంలోని 1200 మంది నిరక్షరాస్యులను 100 రోజుల ఉల్లాస్ కార్యక్రమంలో అక్షరాస్యులుగా మార్చుటకు రిసోర్స్ పర్సన్స్ గా VO లు,అంగన్వాడీ కార్యకర్తలు బోధిస్తారని అన్నారు.