NRML: గండి రామన్న దత్త సాయి ఆలయ నూతన పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని మంగళవారం నిర్వహించారు. ఆలయ చైర్మన్గా భూరాజ్, ధర్మకర్తలుగా మనోజ్, మనోహర్ కత్తి సురేష్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఆనంద్ రావు బాధ్యతలు స్వీకరించారు. నూతన డైరెక్టర్లకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీహరి రావు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ ఇన్స్పెక్టర్ రవికిషన్, ఈవో రమేష్ లు పాల్గొన్నారు.