MDK: సంగారెడ్డి జైలులో అస్వస్థతకు గురైన లగచర్ల రైతు హీర్యానాయక్కు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటన రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో జైలర్ సంజీవరెడ్డిను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్పై విచారణకు ఆదేశించారు.
Tags :