తిరుమల హుండీ ఆదాయం భారీగా పెరిగింది. కొత్త సంవత్సరంలో హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరుకుంది. జనవరి 2న వైకుంఠ ఏకాదశి రోజున ఇప్పటివరకు తిరుమల చరిత్రిలోనే అత్యధికంగా రూ.7.6 కోట్లు హుండీలో చేరడం గమనార్హం. ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తం కానుకలు రావడం చరిత్రలో ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. ఇక సోమవారం 69వేల 414మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 18,612మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చె...
తిరుమల వెంటకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ… తిరుమల దర్శనానికి వెళ్లాలి అనుకుంటే అక్కడ తిప్పలు పడాల్సిందే. గంటలకొద్దీ క్యూ లైన్ లో నిలబడి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఇలా దర్శనం చేసుకోవడం వల్ల సీనియర్ సిటిజన్ లు ఎంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న తిరుమల తిర...