జమ్ముకశ్మీర్లో ఓ పోలీస్ ఉన్నతాధికారి దారుణ హత్యకు గురయ్యారు. జైళ్ల శాఖ డీజీ హేమంత్ లోహియాను సోమవారం రాత్రి గోంతుకోసి చంపేశారు. లోహియా ఇంట్లో పనిచేసే యాసిర్ అహ్మద్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అసోంకు చెందిన 57 ఏళ్ల హేమంత్ ఇటివలే పదోన్నతి పొంది ఆగస్టులో జైళ్ల డీజీగా నియమితులయ్యారు. ఘటనా స్థలంలో సేకరించిన సీసీటీవీ ఫుటేజీలో యాసిర్ నేరం చేసిన తర్వాత పారిపోతున్నట్ల...
విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా చూడనివారు ఎవరూ ఉండరు. ఈ సినిమాలో వెంకటేష్ ఓ మర్డర్ చేసి.. పోలీసులకు చిక్కకుండా చాలా ప్రయత్నాలే చేస్తాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీనికి ఇటీవల సీక్వెల్ కూడా తీశారు. కాగా… ఇప్పుడు ఈ సినిమాని ఆదర్శంగా తీసుకొని ఓ యువతి తన తల్లితో కలిసి తండ్రిని చంపేశారు. కర్ణాటకలో జరిగిన సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకలోని బెళగావికి చెంది...