తమిళనాడు కళ్లకురిచిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి.. ప్రియుడితో ఇంట్లో దొరికిన తన భార్యను నరికి చంపేశాడు. అనంతరం ఆమె ప్రియుడి తల నరికి పరారయ్యాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంటి మేడపై ఇద్దరి మొండాలు గుర్తించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.