VZM: గజపతినగరంలో 2020లో జరిగిన యాక్సిడెంట్ కేసులో నిందితుడికి 3 నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి విజయ్ రాజకుమార్ తీర్పు వెల్లడించారని స్థానిక SI కిరణ్ కుమార్ సోమవారం తెలిపారు. కారుతో బైక్ను ఢీకొట్టిన ఘటనలో పురిటిపెంటకు చెందిన సాంబశివరావుపై కేసు నమోదైందని, ఈ కేసును విచారించిన జడ్జి నిందితుడికి జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విదించారని పేర్కొన్నారు.